Monday, April 29, 2024

కేరళలో ప్రభుత్వ డాక్టర్ దారుణ హత్య..

కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలోని కొల్లం పరిధిలోని ప్రభుత్వాస్పత్రికి దుండుగుడు వైద్యం కోసమని వచ్చి డాక్టర్ ను హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. రిమాండ్ కు తరలించే ముందు పోలీసులు సందీప్ ను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వందనా దాస్ తో పాటు సిబ్బందిపై సందీప్ కత్తితో దాడి చేశారు. డాక్టర్ వందనాదాస్ మృతిచెందగా, నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement