Saturday, May 18, 2024

4th Test : లంచ్ బ్రేక్.. ఆసీస్ స్కోరు.. 347/4

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఆట కొనసాగిస్తోంది. ఇవాళ లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖ‌వాజా 150 పరుగులు, కామెరున్ గ్రీన్ 95 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement