Friday, April 19, 2024

3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో మొదట ఇండియా బ్యాటింగ్ చేయనుంది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సిరీస్‌లో టీమిండియా తిరుగులేని ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement