Wednesday, April 24, 2024

2nd ODI : ఆరో వికెట్ డౌన్.. కోహ్లీ 31కి ఔట్

విశాఖ‌ప‌ట్నంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగనున్న రెండో వ‌న్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 71 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 31 పరుగులు చేసి నాథన్ ఎలిస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో భారత్ జట్టు 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement