Monday, July 22, 2024

1st ODI: మూడో వికెట్ డౌన్.. మార్ష్ 81కి ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 129 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మిట్చెల్ మార్ష్ 81 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement