Monday, April 29, 2024

11th Match: జీరో వద్దే.. రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ..

గౌహ‌తిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు 200 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. అయితే తొలి ఓవర్లోనే పరుగులు స్టార్ట్ చేయకముందే రెండు వికెట్లు కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాట్స్ మెన్లు మూడో బంతికి పృథ్వీషా ఔట్ కాగా.. నాలుగో బంతికే మనీష్ పాండే ఔటయ్యాడు. ఇద్దరూ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement