Monday, April 29, 2024

IPL | సూర్యకుమార్​ వీరవిహారం.. ఈజీగా గెలిచిన ముంబయి

సూర్యకుమార్​ యాదవ్​ వీరవిహారంతో బెంగళూరుపై ముంబయి ఈజీగా గెలిచింది. మరో నాలుగు ఓవర్లు ఉండగానే 200 పరుగుల టార్గెట్​ని ఈజీగా చేధించింది. సూర్యకుమార్​ 35 బంతుల్లో (83) పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. ఇక.. ఇశాన్​ కిషన్​ (42), వధేరా 52 పరుగులతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. దీంతో ముంబయి విజయం సునాయసం అయ్యింది. ఆరు వికెట్లతో తేడాతో బెంగళూరుపై గెలుపు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement