Friday, May 3, 2024

Big Breaking | శ్రీలంకపై అలవోకగా నెగ్గిన పాకిస్తాన్​.. 6 వికెట్ల ఘన విజయం

శ్రీలంకతో ఇవ్వాల (మంగళవారం) హైదరాబాద్​లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో పాకిస్తాన్​ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 344 పరుగులు చేసింది. కాగా, 345 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన పాకిస్తాన్​ 4 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. ఈ క్రమంలో శ్రీలంకపై 6 వికెట్ల విజయం సాధించింది. కాగా, పాకిస్తాన్​కు ఈ వరల్డ్​ కప్​లో తొలి విజయం నమోదు చేసుకున్నట్టు అయ్యింది. ఇందులో శఫీక్​ (113) సెంచరీ నమోదు చేగా.. రిజ్వాన్​ 134 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement