పంజాబ్కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగే మ్యాచ్లో ముంబయి టాస్ గెలిచింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కొద్దిసేపట్లో బ్యాటింగ్కు దిగనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement