Friday, May 3, 2024

IPL | టాస్​ గెలిచిన ముంబయి.. బ్యాటింగ్​కు దిగనున్న పంజాబ్​

పంజాబ్​కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ జట్ల మధ్య ఇవ్వాల (బుధవారం) రాత్రి జరిగే మ్యాచ్​లో ముంబయి టాస్​ గెలిచింది. ఈ క్రమంలో కెప్టెన్​ రోహిత్​శర్మ బౌలింగ్​ ఎంచుకున్నాడు.  దీంతో పంజాబ్​ కొద్దిసేపట్లో బ్యాటింగ్​కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement