Sunday, April 28, 2024

Ind vs Eng, 3rd Test : లంచ్ బ్రేక్… భారత్ స్కోరు 388/7

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 388 పరుగులు చేసింది.

రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ద్రువ్ జురెల్ 31 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, ద్రువ్ జురెల్ లు 57 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement