ఆసీస్తో జరుగుతున్న వన్డే ఫైనల్ మ్యాచ్లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ తన 32 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 27.5 ఓవర్లలకు భారత్ స్కోరు 146 / 3 గా ఉంది..
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/03/001-jpg.webp)
ఆసీస్తో జరుగుతున్న వన్డే ఫైనల్ మ్యాచ్లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ తన 32 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 27.5 ఓవర్లలకు భారత్ స్కోరు 146 / 3 గా ఉంది..