భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్లో భారత జట్టు తడబడుతొంది. 254 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 30 ఓవర్లలో 121 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 ఓవర్లకు 100 పరుగులు చేసింది భారత్. కాగా, డ్రింక్స్ తరువాత ఓపెనర్ ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 47 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన రాజ్ లింబాని కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మురుగన్ అభిషేక్ 10, నమన్ తివారీ 0 క్రీజులో ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement