Sunday, October 20, 2024

IND vs USA | చెలరేగిన బౌలర్లు.. భారత్ ముందు స్వల్ప టార్గెట్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు గ్రూప్‌-ఎలో భారత్‌, అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికాపై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులకే పరిమితమయ్యారు.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగిపోయాడు. ఇక పాండ్యా 2, అక్షర్ పటేట్ 1 వికెట్ తీసి అమెరికాను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. దీంతో 111 పరుగుల విజయలక్ష్యంతో భారత జట్టు ఛేజింగ్‌ను ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement