Friday, May 3, 2024

IND vs PAK: బుమ్రాకు రెండు వికెట్లు.. కీలక బ్యాట్స్ మెన్ రిజ్వాన్ (49) ఔట్

అహ్మదాబాద్‌లో ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్‌ vs పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 169 పరుగుల ఆరో వికెట్ కోల్పోయింది. పాక్ బ్యాట్స్ మెన్ రిజ్వాన్ 49 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అలాగే పాక్ బ్యాట్స్ మన్ షాదబ్ ఖాన్ 2 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement