Monday, May 6, 2024

IND VS NZ Semi Final: విరాట్ కోహ్లీ సెంచరీ

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ అత్యంత కీలక సమరం జరుగుతోంది. ముంబై వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.

106 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ సెంచరీ చేసే సమయానికి భారత్ స్కోరు 41.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 297 పరుగులతో కొనసాగుతోంది. కోహ్లీ ఈ సెంచరీతో 50వ సెంచరీని పూర్తి చేశాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement