Monday, May 6, 2024

Ind vs Eng, 3rd Test : లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు 93/3

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నిలదొక్కుకొని నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం ప్రారంభించారు.

లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు, రవీంద్ర జడేజా 24 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement