Tuesday, April 30, 2024

Ind vs Eng, 2nd Test : య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ…

విశాఖ‌ప‌ట్నంలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో భార‌త్ బ్యాట్స్ మెన్ య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ చేశాడు.

151 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేశాడు. జైస్వాల్ సెంచ‌రీ చేసిన స‌మ‌యానికి భార‌త్ జ‌ట్టు రెండు వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. జైస్వాల్ కు టెస్టుల్లో రెండో సెంచ‌రీ…

Advertisement

తాజా వార్తలు

Advertisement