Thursday, May 9, 2024

Big Breaking | వెస్టిండీస్​ ముందు భారీ స్కోరు.. ట్రినిడాడ్​ వన్డేలో దంచికొట్టిన భారత్​!

భారత్​, వెస్టిండీస్​ జట్ల మధ్య ట్రినిడాడ్​లో జరుగుతున్న వన్డేలో భారత జట్టు అదరగొట్టింది. 2009 తర్వాత ఇవ్వాలే (మంగళవారం) అత్యధిక స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత బ్యాట్స్​మన్​ 351 పరుగుల భారీ స్కోరు చేశారు. ఇక.. వెస్టిండీస్​ ముందు అత్యంత భారీగా 352 పరుగుల టార్గెట్​ పెట్టారు. ఈ క్రమంలో నలుగురు అర్ధ సెంచరీలు నమోదు చేశారు. హార్దిక్​ పాండ్యా70 నాటౌట్​, శుభ్​మన్​గిల్​ (85), ఇషాన్​ కిషన్​ (77), సంజు శాంసన్​ (51), సూర్యకుమార్​ (35) పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement