Wednesday, May 1, 2024

Breaking: అభిమానులకు షాకిచ్చిన ధోనీ.. సీఎస్కే కెప్టెన్సీకి గుడ్ బై

ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ తాజా టోర్నీలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త కెప్టెన్ గా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతను అప్పగించారు.

ఇప్పటి వరకు 12 సీజన్లు ఐపీఎల్ టోర్నీలు జరుగగా, అందులో ఐదు సార్లు ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. అలాగే ఈ టోర్నీలో 10సార్లు ఫైనల్స్ కు చేరిన ఏకైక జట్టు కూడా ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement