Friday, May 3, 2024

Asian Games 2023 – మహిళల షూటింగ్ లో భారత్ కు మరో స్వర్ణ పతకం

చైనా – ఆసియా క్రీడలు-2023లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్‌, రిథం సంగ్వాన్‌, ఇషా సింగ్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో మరో పసిడి చేర్చారు. . తాజా గోల్డ్‌ మెడల్‌తో 19వ ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో 16వ పతకం చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలు ఉన్నాయి.

ఈ రోజు టీమ్ ఇండియా పాల్గొనే ఈవెంట్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement