Thursday, April 25, 2024

IPL 2024 | అన్నీ మ్యాచ్‌లు ఇండియాలోనే.. షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 17వ‌ సీజన్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ నెల (మార్చి) 22న ప్రారంభమైన ఈ మెగా టోర్నీ.. మే 26 వరకు జరగనుంది. కాగా, మొదటి 21 మ్యాచ్‌లకు మాత్రమే అధికారికంగా షెడ్యూల్‌కు ప్రకటించింది బీసీసీఐ.. తాజాగా సెకండాఫ్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.

ఈ షెడ్యూల్ ప్రకారం అన్నీ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగనున్నట్టు తెలుస్తొంది. ఇక, చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement