Thursday, April 25, 2024

4th Test : ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 36/0

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ జ‌ట్టు వికెట్ న‌ష్ట‌పోకుండా 36 ప‌రుగులు చేసింది. భార‌త్ ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ 17 ప‌రుగులు, శుభ‌మాన్ గిల్ 18 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ఆసీస్ జ‌ట్టు 480 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement