Monday, May 6, 2024

Voyage tour – అమెరికా, ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, జూన్ 20: అమెరికా, ఈజిప్టు రెండు దేశాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ బయల్దేరి వెళ్లారు. ఈ ఉదయం 7.15 గంటలకు ప్రధాని తన తొలి అధికారిక పర్యటన కోసం న్యూఢిల్లీ నుంచి అమెరికా కు బయలదేరారు. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రికి ఆయన న్యూయార్క్ చేరుకుంటారు.

అమెరికా వెళ్లే ముందు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతానని మోడీ ట్వీట్ చేశారు . అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. అమెరికా పర్యటన అనంతరం ప్రధాని ఈజిప్ట్ కూడా వెళ్లనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement