Saturday, April 20, 2024

ర‌వీంద్ర భార‌తిలో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు

భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శోభకృత్ ఉగాది వేడుకలను కనుల పండువగా నిర్వ‌హించారు. ర‌వీంద్ర భార‌తిలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉగాది వేడుక‌లు జ‌రిగాయి. రాష్ట్ర మంత్రులు శోభ‌కృత్ నామ సంవ‌త్స‌ర పంచాంగాన్నిఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్డక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement