Thursday, March 28, 2024

మహానంది పుణ్యక్షేత్రంలో డ్రోన్ కలకలం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత శైవక్షేత్రమైన మహానంది పుణ్యక్షేత్రంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో బుధవారం కలకలం రేగింది. రాత్రి సమయంలో మహానంది ఆలయంపై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. పుణ్యక్షేత్రంలో డ్రోన్ కెమెరా తిరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహానంది దేవస్థానం అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement