Monday, April 29, 2024

ట్రాక్టర్ ఢీకొని.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని గుత్తిలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న చిన్నారులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. దీంతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోధిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement