Friday, May 3, 2024

టీఎస్‌సెట్‌ నిర్వహణ బాధ్యతలు ఓయూకు అప్పగింత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌సెట్‌ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అప్పగించింది. ఈమేరకు మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ సబ్జెక్టుల్లో సెట్‌ పరీక్షలను నిర్వహించేందుకు ఉస్మానియా నోడల్‌ ఏజెన్సీగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement