Monday, May 6, 2024

పండుగపూట విషాదం.. మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు గల్లంతు

పండుగపూట కరీంనగర్​లో విషాదం నెలకొంది. మానేరు వంతెన వద్ద ఈత కోసం వెళ్లిన బాలురు నీటమునిగారు. హోలీ సంబురాల్లో రంగులు చల్లుకుని సంతోషంగా గడిపిన దోస్తులంతా సేద తీరేందకు మానేరులో ఈత కోసం వెళ్లారు. వీరిలో వీరాంజనేయులు, అనిల్​, సంతోష్​ 12, 13, 14 సంవత్సరాల పిల్లలున్నారు. నీళ్లలోకి దిగి ఈత రాక నీట మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒక బాలుడి మృతదేహం మాత్రం పోలీసులు బయటికి తీశారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement