Monday, April 29, 2024

నోయిడాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి..

గ్రేట‌ర్ నోయిడాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా మ‌రికొంద‌రికి గాయాల‌య్యాయి. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెంద‌గా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ‌లానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement