Friday, May 17, 2024

Breaking: విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబాబాద్ లో చోటుచేసుకుంది. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని డోర్న‌క‌ల్ మండ‌లం అంద‌నాల‌పాడులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రామాల‌యం వ‌ద్ద మైక్ లు ఏర్పాటు చేస్తుండ‌గా విద్యుత్ షాక్ త‌గిలింది. మృతులు మ‌స్తాన్ రావు, సుబ్బారావు, వెంక‌య్యలుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement