Sunday, April 28, 2024

147 రోజులలో ఇదే ఫస్ట్ టైం @ఇండియా కరోనా అప్డేట్

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టింది.
గడిచిన 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 30 వేల దిగువన నమోదు అయ్యాయి. 147 రోజుల తర్వాత ఇదే తొలిసారి ఎక్కువగా కేసులు నమోదు కావడం విశేషం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,11,313 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 28,204 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

మరోవైపు 373 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.19 కోట్లకు చేరగా.. 4.28 లక్షల మంది మృతి చెందారు. ఇక, యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల దిగువకు పడిపోయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement