Wednesday, May 1, 2024

chittoor: గుడిపల్లి పీఎస్ ఎదుట ఉద్రిక్తత

చిత్తూరు జిల్లాలోని గుడిపల్లి పీఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగింది. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. గొడవ మూడు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. మూడు గ్రామాల పెద్దలు రాజీకోసం గుడిపల్లి పీఎస్ కు వచ్చారు. మాటామాటా పెరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement