Monday, April 29, 2024

Tapping – నా ఫోన్‌ని ట్యాప్ చేశారు – తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై


కేసీఆర్ స‌ర్కారు ప‌నే
మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆరోప‌ణ

తెలంగాణలో తాను గవర్నర్‌గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ని ట్యాప్ చేశార‌ని మాజీ గవర్నర్ తమిళిసై ఆరోపించారు. చెన్నైలో బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై 2022లో తాను స్పందించినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌న్నారు. తాను చేసిన ట్యాపింగ్ ఫిర్యాదును రాజకీయాలు చేస్తున్నాన్నట్లు భావించి తోసిపుచ్చార‌ని చెప్పారు. గతంలో తాను చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement