Saturday, May 4, 2024

National : ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం…ప్రధాని మోదీ

ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. చిప్స్ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రూ. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. ‘మనం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. చరిత్రను కొత్తగా లిఖిస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని ‘ అన్నారు.
కాగా, వాటిలో గుజరాత్‌లోని ధోలేరాలో టాటా, పవర్‌చిప్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీతో పాటు సనంద్‌లో సీజీ పవర్ అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీ, అస్సాంలోని మోరిగావ్‌లో అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ యూనిట్ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement