Friday, April 26, 2024

టీ20 వరల్డ్ కప్.. పాక్ స్కోరు 137/8 .. ఇంగ్లండ్ టార్గెట్ 138

మెల్ బోర్న్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 138 పరుగులు చేయాల్సి ఉంది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లు షాన్ మసూద్ 38 పరుగులు, కెప్టెన్ బాబర్ ఆజమ్ 32 పరుగులు, షాదబ్ ఖాన్ 20 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు చేరుకోవడంతో ఆశించిన స్కోర్ చేయలేకపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement