Friday, May 17, 2024

bapatla: కౌలు రైతు దంపతుల ఆత్మహత్య

కౌలు రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లాలోని కారంచేడు మండలం స్వర్ణపాలెంలో ఈ విషాద ఘటన జరిగింది. కౌలు రైతు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement