Monday, April 29, 2024

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మన దేశంలో పండుగల సమయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పాజిటివ్ ఫీలింగ్ తో ట్రేడింగ్ చేశారు. దీంతో
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడి 61,806కి చేరుకుంది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 18,420 వద్ద స్థిరపడింది. టాప్ లూజర్స్: టీసీఎస్ (-1.13%), ఇన్ఫోసిస్ (-0.97%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.47%). బీఎస్ఈ టాప్ గెయినర్స్: మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), భారతి ఎయిర్ టెల్ (2.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.71%).

Advertisement

తాజా వార్తలు

Advertisement