Friday, May 3, 2024

స్వల్పంగా పెరిగిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4 వేల మందికి కరోనా సోకగా, నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,216 మంది మరణించగా, 45,749 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement