Sunday, April 28, 2024

షిరిడీ సాయి సన్నిధిలో సిద్దరామయ్య

షిరిడీ (ప్రభన్యూస్) : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య షిరిడీ సాయిని దర్శించు కున్నారు.. సాయిబాబానీ దర్శించుకున్న తర్వాత.. సమాధికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సీఎం సిద్దరామయ్య ను ఘనంగా స్వాగతం పలికారు.. ఆలయ మర్యాదలతో ఆయనకు ప్రసాదాలు అందజేశారు .. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం పాల్గొన్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement