Sunday, April 28, 2024

సిరిసిల్లలో కమలానికి షాక్

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కటకం మృ త్యుంజయం కుమారుడు గాంబిరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం శ్రీధర్ చేరిక హాట్ టాపిక్ గా మారింది. మృత్యుంజయం ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కి అనుచరుడు, సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న సమయంలో కుమారుడు పార్టీ మారడం తో ఇరకాటంలో పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement