Sunday, April 28, 2024

RR vs MI | రాజస్థాన్ – ముంబై మ్యాచ్‌.. వర్షం అంతరాయం

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జ‌ట్ల మ‌ద‌క‌య జ‌రుగుతున్న మ్యాచ్ వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. ప‌వ‌ర్ ప్లే ముగిసిన అనంత‌రం వ‌ర్షం మొదలైంది. దీంతో 6వ ఓవర్ వద్ద మ్యాచ్ ను నిలిపి వేశారు.

కాగా, ఈ మ్యాచ్ టాస్ గెలచి బ్యాటింగ్ చేసిన ముంబై… రాజస్థాన్ ముందు 180 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ 6 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 61 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 31), జోస్ బట్లర్ (18 బంతుల్లో 28) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement