Saturday, April 27, 2024

National: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రోడ్డు ప్ర‌మాదం..16 మందికి గాయాలు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గురువారం తెల్ల‌వారు జామునా రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌స్సు, ట్రాక్ట‌ర్ ఢీకొని 16మందికి గాయాల‌య్యాయి. ఈ ఘటన గ్వాలియర్లోని హజీరా ప్రాంతంలో చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి అంబులెన్స్లు, రెస్క్యూ బృందాలను మోహరించారు. గాయపడిన మొత్తం 16 మంది ప్రయాణికులను తదుపరి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement