Wednesday, May 1, 2024

Breaking: విశాఖలో మళ్లీ మొదలైన రింగువల వివాదం

విశాఖపట్నం జిల్లాలో రింగువల వివాదం మళ్లీ మొదలైంది. లంగరు వేసిన రింగువల మత్స్యకారుల బోట్లను సంప్రదాయ మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో జాలరి ఎండాడ గ్రామంలోకి పెదజాలరిపేట గ్రామస్థులు చొరబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మొహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement