Saturday, April 27, 2024

WPL | అమీ తుమీ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్)లో భాగంగా ఇవ్వాల (మార్చి 15) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో ఎడిషన్ ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్లు తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో ఫైనల్స్‌లో ఆడుతుంది. కాగా, ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

స్మృతి మంధాన (సి), సోఫీ మోలినెక్స్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్ (WK), జార్జియా వేర్‌హామ్, ఆశా శోబన, దిశా కసత్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రేయాంక పాటిల్, శ్రద్ధా భౌ పోఖర్

ముంబై ఇండియన్స్ :

యాస్తికా భాటియా (WK), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, సజీవన్ సజన, హుమైరా కాజీ, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement