Sunday, April 28, 2024

Rangareddy: అదుపుతప్పి ఆటో బోల్తా.. 15 మంది విద్యార్థులకు గాయాలు

కొడంగల్ ప్రభన్యూస్ : కొడంగల్ మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ గ్రామానికి చెందిన ఆటో కొడంగల్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థినిలకు తీవ్రగాయాలు కావడంతో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా 13 మందికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement