Friday, April 26, 2024

Shiridi: షిరిడీ సాయిని ద‌ర్శించుకున్న రాజ్‌థాక‌రే..

షిరిడీ, (ప్ర‌భ న్యూస్‌): మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ఇవ్వాల (శ‌నివారం) షిర్డీ సాయిబాబాను ద‌ర్శించుకున్నారు. బాబా స‌న్నిధిలో కొద్దిసేపు గ‌డిపి బాబాని ద‌ర్శించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఆ త‌ర్వాత ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్, షిర్డీ కార్పొరేటర్ దత్తు రాజ్‌థాక‌రేకు బాబా తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement