Monday, May 6, 2024

Breaking | రైల్వే ట్రాక్ బేస్ లోపం.. నిలిచిపోయిన భాగ్య నగర్ రైలు

రైల్వే ట్రాక్ బేస్ లోపం వల్ల హైదరాబాద్ వెళుతున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి వద్ద నిలిచిపోయింది. మంగళవారం ఉదయం కాగజ్ నగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు ట్రాక్‌లో బేస్ లోపం ఏర్ప‌డింది. దీంతో గంటకు పైగా రైలు నిలిచిపోయింది. స్పందించిన‌ రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement