Monday, May 6, 2024

Tribute: ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద రాహుల్ నివాళి

బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కన్నుమూయడంతో ఊమెన్ చాందీ భౌతిక కాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ఊమెన్ చాందీ మృతి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన గౌరవప్రదమైన, అంకితభావంగల నాయకుడని నివాళులర్పించారు. ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారన్నారు. విపక్షాలకు చెందిన వివిధ పార్టీల నేతలు ఊమెన్ చాందీకి నివాళులర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement