Tuesday, April 30, 2024

Mizoram: ఆ మ‌హిళ‌ ఎమ్మెల్యే…. ఇన్‌స్టాలో చాలా పాపుల‌ర్

మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో .. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ త‌ర‌పున 32 ఏళ్ల బారిల్ వ‌న్నెసంగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ రాష్ట్రానికి ఎన్నికైన యువ మ‌హిళా ఎమ్మెల్యేగా ఈమె రికార్డు క్రియేట్ చేసింది. ఐజ్వాల్ సౌత్‌-3 నియోజ‌క‌వ‌ర్గం నుంచి బారిల్ గెలుపొందారు. 1414 ఓట్ల తేడాతో ఆమె విజ‌యం సాధించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వ‌న్నెసంగి చాలా పాపుల‌ర్‌. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్ర‌న్ హిల్ యూనివ‌ర్సిటీ లో ఆమె ఆర్ట్స్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేశారు. గ‌తంలో ఆమె రేడియో జాకీగా చేశారు. టెలివిజ‌న్ ప్ర‌జెంట‌ర్‌గా కూడా చేసిందామె. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 2.5 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement