Sunday, April 28, 2024

ఒత్తిళ్ళ‌కి తాళ‌లేక – స‌చివాల‌య ఉద్యోగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు సచివాలయ ఉద్యోగి ప్రసన్న ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలోని కొందరు వైకాపా మద్దతుదారులు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోళ్లకు గోతాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఒత్తిళ్లకు తాళలేక పురుగుల మందు తాగారు. ప్రసన్నను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement